సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-49
అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః ।
పరం తత్త్వం న జానాతి దర్వీ పాకరసానివ ॥49॥
తాత్పర్యము-
ఒక్కొక్కడు నాలుగు వేదాలూ, అన్ని ధర్మశాస్త్రాలూ
చదివి కూడా, గరిటె వంటకాలలోని రుచులను గ్రహించలేనట్టు,
పరతత్త్వాన్ని గ్రహించలేడు.
No comments:
Post a Comment