సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-41
అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః ।
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః ॥41॥
తాత్పర్యము-
శరీరాలు అనిత్యమైనవి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. మృత్యుదేవత ఎల్లపుడు
ప్రక్కనే పొంచి ఉంది. అందుచేత ధర్మసంపాదనం చేసుకోవాలి.
No comments:
Post a Comment