సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-51
అశ్వప్లుతం మాఘవగర్జితం చ స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యమ్ ।
అవర్షణం చాప్యతివర్షణం చ దేవో న జానాతి కుతో మనుష్యః ॥51॥
తాత్పర్యము-
గుఱ్ఱపు నడకను, ఇంద్రుని (మేఘ) గర్జితాన్ని, స్త్రీల చిత్తాన్ని, పురుషుల భాగ్యాన్ని, వర్షించకపోవడాన్ని, అతివృష్టినీ దేవుడు కూడా
తెలుసుకొనలేడు; మనుష్యుడెట్లు తెలుసుకొనకలుగుతాడు?