సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-42
అభుక్త్వామలకం పథ్యం భుక్వా తు బదరీఫలమ్ ।
కపిత్థం సర్వదా పథ్యం కదలీ న కదాచన ॥42॥
తాత్పర్యము-
భోజనానికి ముందు ఉసిరికాయ పథ్యం. రేగిపండు భోజనం చేసిన తరవాత పథ్యం.
వెలగపండు ఎల్లప్పడూ పథ్యమే. అరటిపండు ఎప్పడూ పథ్యం కాదు.
No comments:
Post a Comment