Friday 20 April 2018

సూక్తి-42 - అభుక్త్వామలకం పథ్యం


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-42

అభుక్త్వామలకం పథ్యం భుక్వా తు బదరీఫలమ్ ।
కపిత్థం సర్వదా పథ్యం కదలీ న కదాచన ॥42॥

తాత్పర్యము-
భోజనానికి ముందు ఉసిరికాయ పథ్యం. రేగిపండు భోజనం చేసిన తరవాత పథ్యం. వెలగపండు ఎల్లప్పడూ పథ్యమే. అరటిపండు ఎప్పడూ పథ్యం కాదు.

No comments:

Post a Comment