సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-47
అయం బన్ధుః పరశ్చాయం మమాయమయమన్యతః ।
ఇతి బ్రహ్మన్న జానామి తేన జీవామ్యనామయః ॥47॥
తాత్పర్యము-
ఓ బ్రాహ్మణుడా! "ఇతడు బంధువు ఇతడు పరుడు, వీడు
నావాడు, ఇతడు పరులకు చెందినవాడు" అని నేనెన్నడూ ఎరుగను;
అందుచేత ఆరోగ్యంగా జీవిస్తున్నాను.
No comments:
Post a Comment