సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-24
అత్యమ్బుపానాన్న విపచ్యతేఽగ్నిరనమ్బుపానాచ్చ స ఏవ దోషః ।
తస్మాన్నరో వహ్నివివర్ధనార్థం ముహర్ముహుర్వారి పిబేదభూరి ॥24॥
తాత్పర్యము-
ఎక్కువ నీళ్ళు త్రాగితే జఠరాగ్ని సరిగా పని చేయదు. నీళ్ళు త్రాగకపోయినా
అదే దోషం. అందుచేత జఠరాగ్నిని వృద్ధి పొందించాలంటే మాటిమాటికీ నీళ్ళు త్రాగాలి,
తక్కువ త్రాగాలి.
No comments:
Post a Comment