సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-29
అధోఽధః పశ్యతః కస్య మహిమా నోపచీయతే ।
ఉపర్యుపరి పశ్యన్తః సర్వ ఏవ దరిద్రతి ॥29॥
తాత్పర్యము-
క్రింది దృష్టి ఉంటే ఎవని మహిమ వృద్ధి పొందదు ఎప్పడూ పైపైకే చూచేవాళ్ళు.
అంటే తమ శక్తికి మించి పైకి వెళ్ళాలని చూచేవాళ్ళు ప్రతివాళ్ళు చివరికి దరిద్రులు
అవ్వక తప్పదు.
No comments:
Post a Comment