సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-27
అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదమ్ ।
అమృతం భోజనార్థే తు భుక్తస్యోపరి తద్విషమ్ ॥27॥
తాత్పర్యము-
అజీర్ణంగా ఉన్నప్పుడు నీరు మందు వంటిది. లేనప్పడు నీరు తీసికొంటే అది బలం
ఇస్తుంది. సగం భోజనంలో అమృతం. భోజనం తరువాత అది విషం.
No comments:
Post a Comment