సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-63
అన్యైః సాకం విరోధేన వయం పఞ్చోత్తరం శతమ్ ।
పరస్పరవిరోధేన వయం పఞ్చ చ తే శతమ్ ॥63॥
పరస్పరవిరోధేన వయం పఞ్చ చ తే శతమ్ ॥63॥
తాత్పర్యము-
(పాండవులు వనవాసం చేస్తున్నప్పడు వాళ్ళను అవమానించడం కోసం దుర్యోధనుడు సైన్యంతోను, మిత్రాది పరివారంతోను కలిసి వనానికి వచ్చినపుడు గంధర్వరాజు ఆతనిని యుద్దంలో ఓడించి తీసికొనిపోతూ ఉంటాడు. దుర్యోధనుణ్ణి విడిపించుకొని రండని యుదిష్ఠిరుడు తమ్ములను కోరగా వారు అంతగా సుముఖత్వం చూపించరు. అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్ళతో అన్న మాటలు ఇవి.)
(పాండవులు వనవాసం చేస్తున్నప్పడు వాళ్ళను అవమానించడం కోసం దుర్యోధనుడు సైన్యంతోను, మిత్రాది పరివారంతోను కలిసి వనానికి వచ్చినపుడు గంధర్వరాజు ఆతనిని యుద్దంలో ఓడించి తీసికొనిపోతూ ఉంటాడు. దుర్యోధనుణ్ణి విడిపించుకొని రండని యుదిష్ఠిరుడు తమ్ములను కోరగా వారు అంతగా సుముఖత్వం చూపించరు. అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్ళతో అన్న మాటలు ఇవి.)
"ఇతరులతో విరోధం వచ్చినపుడు మనం నూట ఐదుగురం. మనలో మనకు విరోధం వచ్చినప్పడు మాత్రం మనం ఐదుగురం వాళ్ళు (ధార్తరాష్ట్రులు) నూరుగురు.
No comments:
Post a Comment